Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ పాఠశాలల్లో డొనేషన్ల వసూళ్లపై విచారణ జరపాలి: ఎన్‌ఎస్‌యూఐ

    Author RAJANEETHI | 13 Jul 2026, 04:00 PM | ANDHRA PRADESH
    ప్రభుత్వ పాఠశాలల్లో డొనేషన్ల వసూళ్లపై విచారణ జరపాలి: ఎన్‌ఎస్‌యూఐ

    పీలేరు, జూలై 13 (రాజనీతి): కె.వి.పల్లి మండలం గ్యారంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో డొనేషన్ల పేరుతో వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆర్డీవో నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రధానోపాధ్యాయురాలిపై వచ్చిన ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ కోరారు.

    అత్యధికంగా చదివినవి