Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీ రెడ్డమ్మ తల్లికి వెండి జ్వాలా కిరీటం బహుకరణ

    Author RAJANEETHI | 31 Jul 2026, 08:10 PM | ANDHRA PRADESH
    శ్రీ రెడ్డమ్మ తల్లికి వెండి జ్వాలా కిరీటం బహుకరణ

    గుర్రంకొండ, జూలై 31 (రాజనీతి): గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డమ్మ తల్లి ఆలయానికి రాయచోటికి చెందిన తేజస్విని–చింతం అభిషేక్ రెడ్డి దంపతులు సుమారు కిలో బరువున్న వెండి జ్వాలా కిరీటం, వెండి శఠారి, ప్రసాదం గిన్నె, కర్ణకవచాలను భక్తిపూర్వకంగా సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి వాటిని అలంకరించారు. దాతలను శేషవస్త్రంతో సత్కరించిన ఆలయ చైర్మన్ లంకిపల్లి రాజన్న నాయుడు, ఈవో మంజుల భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు.

    అత్యధికంగా చదివినవి