ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ✅ ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న 3 కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం ✅ అర్హులు ఎక్కువైతే లక్కీ డ్రా ద్వారా ఎంపిక ✅ కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన 6 దంపతులకు కూడా రూ.5,000 ప్రోత్సాహకం ✅ మాతృ, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం